Header Banner

తాజాగా స్టార్ అథ్లెట్‌ అర్ష‌ద్ న‌దీమ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా భార‌త్‌లో బ్లాక్‌! పహల్గామ్ దాడి తర్వాత పాక్‌పై..

  Thu May 01, 2025 14:39        Sports

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో దాయాది దేశానికి సంబంధించిన సోష‌ల్ మీడియా ఖాతాలు, యూట్యూబ్ ఛానెల్స్ ను మ‌న ద‌గ్గ‌ర బ్లాక్ చేసిన భార‌త్‌... ఇప్పుడు పాక్‌కు చెందిన మ‌రో క్రీడాకారుడి ఖాతాపై చ‌ర్య‌ల‌కు ఉప్ర‌క్ర‌మించింది. ఆ దేశ స్టార్ అథ్లెట్‌, పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడ‌ల్ విజేత అయిన అర్ష‌ద్ న‌దీమ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను భార‌త్‌లో నిలిపివేసింది. ఇప్ప‌టికే పాక్‌కు చెందిన న‌టీన‌టులు, ప‌లువురు ప్ర‌ముఖుల‌ సోష‌ల్ మీడియా ఖాతాల‌ను బ్లాక్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ జాబితాలో హనియా ఆమిర్, మహీరాఖాన్ అలీ జాఫర్, సనం సయీద్, బిలాల్ అబ్బాస్, ఇక్రా అజీజ్, ఇమ్రాన్ అబ్బాస్, సజల్ అలీ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలే కాదు, 16 పాకిస్థానీ యూట్యూబ్ ఛానళ్లను కూడా భారత్ నిషేధించింది. కాగా, ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత ఇరుదేశాల మ‌ధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. దాయాది దేశం ప‌ట్ల భార‌త్ క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తోంది. సింధూ జలాల నిలిపివేత‌, భార‌త గ‌గ‌న‌త‌లం మూసివేత‌, పాక్ పౌరుల‌ను దేశం నుంచి వెళ్ల‌గొట్ట‌డం, దౌత్య‌ప‌ర‌మైన ఆంక్ష‌లు వంటి చర్యలకు దిగింది. 

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia